బంగాల్లో పిడుగుపాట్లతో నలుగురు మృతిచెందారు. పర్బా బర్దామన్ జిల్లాలోని వేర్వేరు చోట్ల పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని జిల్లా అధికారి శుభంకర్ మజూందార్ తెలిపారు.
ఇదీ చదవండి : లోయలో పడ్డ కారు- జవాను సహా ఐదుగురు మృతి