ETV Bharat / bharat

Train Derailed: స్టేషన్​లోకి వస్తుండగా పట్టాలు తప్పిన రైలు

మహారాష్ట్రలోని లోనావాలా స్టేషన్​ వద్ద ఇందోర్- దౌండ్ రైలు బోగీలు పట్టాలు (Train Derailed) తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

author img

By

Published : Sep 27, 2021, 11:10 AM IST

Updated : Sep 27, 2021, 12:15 PM IST

Lonavla station
మహారాష్ట్ర

మహారాష్ట్రలో (Train Derail in Maharashtra) ఘోర రైలు ప్రమాదం తప్పింది. లోనావాలా స్టేషన్​ ప్లాట్​ఫామ్​ వద్దకు చేరుకునే సమయంలో ఇందోర్-దౌండ్ ప్రత్యేక రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి (Train Derailed). ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, ఎవరికీ గాయాలు కాలేదని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్​ ఆఫీసర్ (సీపీఆర్​ఓ) తెలిపారు.

coaches
పట్టాలు తప్పిన బోగీలు

ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు (Train News) ముమ్మరం చేశారు. లోనావాలాలోని మిగిలిన రైలు మార్గాలకు ఇబ్బందిలేదని వెల్లడించారు. దెబ్బతిన్న పట్టాలను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: పట్టాలు తప్పిన రైలు- ముగ్గురు ప్రయాణికులు మృతి

మహారాష్ట్రలో (Train Derail in Maharashtra) ఘోర రైలు ప్రమాదం తప్పింది. లోనావాలా స్టేషన్​ ప్లాట్​ఫామ్​ వద్దకు చేరుకునే సమయంలో ఇందోర్-దౌండ్ ప్రత్యేక రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి (Train Derailed). ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, ఎవరికీ గాయాలు కాలేదని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్​ ఆఫీసర్ (సీపీఆర్​ఓ) తెలిపారు.

coaches
పట్టాలు తప్పిన బోగీలు

ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు (Train News) ముమ్మరం చేశారు. లోనావాలాలోని మిగిలిన రైలు మార్గాలకు ఇబ్బందిలేదని వెల్లడించారు. దెబ్బతిన్న పట్టాలను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: పట్టాలు తప్పిన రైలు- ముగ్గురు ప్రయాణికులు మృతి

Last Updated : Sep 27, 2021, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.