సెల్ఫీ తీసుకుందామని ఓ 16 ఏళ్ల బాలుడు రైలు పైకి ఎక్కగా.. విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటన కర్ణాటక మంగళూరులోని జోకట్టే రైల్వే స్టేషన్లో జరిగింది. బాధితుడిని మహ్మద్ దిశాన్గా పోలీసులు గుర్తించారు. అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

దిశాన్ శరీరం 50 శాతం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: సీబీఐకి ఇస్రో గూఢచర్యం కేసు