దీప కాంతులతో ప్రజ్వరిల్లిన రాష్ట్రం - ap lighting for corona

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 6, 2020, 12:30 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా... ఏకమై సామూహిక శక్తితో... కరోనా మహమ్మారిని పారదోలాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు.. అంతా ఒక్కటై అడుగేసింది. విద్యుత్ దీపాలు ఆర్పేసి.. సంప్రదాయ దివ్వెలు, టార్చ్ లైట్లు, మొబైల్ లైట్లతో ఐకమత్యాన్ని చాటింది. సరిగ్గా రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు.. ఇళ్లలో లైట్లు ఆపి.. కొవ్వొత్తులు, దివ్వెలు, మొబైల్ ఫోన్ల వెలుతురులో.. కరోనా మహమ్మారి నింపిన అంధకారాన్ని తరిమికొట్టేందుకు సంకల్పం చేసింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.