సీఎం జగన్​పై తెదేపా నేత నరసింహ ప్రసాద్ పాట

By

Published : Dec 5, 2020, 6:49 PM IST

thumbnail

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ తెదేపా నాయకుడు చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ వినూత్న రీతిలో సీఎం జగన్​పై పాట పాడి, నటించి వీడియో పాట విడుదల చేశారు. నివర్ తుపానుతో నష్టపోయిన రైతులను నేరుగా పరామర్శించకుండా.. హెలీకాప్టర్​ ద్వారా పరిశీలిస్తే... రైతుల బాధలు ఎలా అర్థమవుతాయని.. విమర్శనాత్మకంగా పాటను విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.