డ్రోన్​ కెమెరా చూసి అక్కడి యువకులు పరుగో పరుగు...

By

Published : Apr 23, 2020, 6:35 PM IST

thumbnail
కృష్ణాజిల్లా గుడివాడలో లాక్​డౌన్ పరివేక్షణను పోలీసులు డ్రోన్ కెమెరాతో పరివేక్షిస్తున్నారు. మున్సిపాలిటీ రెడ్‌జోన్‌లో ఉండటంతో పోలీసులు పకడ్బందీగా లాక్ డౌన్ ఆమలుచేస్తున్నారు. లాక్​డౌన్ ఉల్లంఘించి కొంతమంది యువకులు గుంపులుగా ఉండటంతో వారిని డ్రోన్ కెమెరా విజువల్స్​లో గుర్తించి ఆకతాయిలపై చర్యలు తీసుకున్నారు. గుడివాడ పట్టణం మొత్తం డ్రోన్ కెమెరాతో చిత్రీకరణ చేసిన దృశ్యాలు మీరు ఓ సారి చూసేయండి!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.