నెల్లూరు జిల్లాలో నీలకంఠేశ్వరుని మహోత్సవాలు

By

Published : Feb 21, 2020, 11:19 AM IST

Updated : Feb 21, 2020, 1:43 PM IST

thumbnail

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నీలకంఠేశ్వరుని సేవలో భక్తులు తరిస్తున్నారు. నెల్లూరు నగరం, నాయుడుపేట, కావలి, గూడూరులోని అన్నీ శివాలయాల్లో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు శైవాలాయాలకు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకొని శివ నామస్మరణ చేస్తున్నారు.

Last Updated : Feb 21, 2020, 1:43 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.