ETV Bharat / state

కడపలో వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. పూలమాలలతో అందంగా అలంకరించిన రథానికి బ్రహ్మంగారి ఆలయ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : May 16, 2019, 5:12 AM IST

కడపలో వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు


కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య గోవిందమాంబ సమేత బ్రహ్మేంద్రస్వామి వారిని వీధుల్లో ఊరేగించారు. పూలమాలలతో అందంగా అలంకరించిన రథానికి బ్రహ్మంగారి ఆలయ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. వివిధ ప్రాంతాలనుంచి పెద్దఎత్తున భక్తజనం హాజరయ్యారు.

కడపలో వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు


కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య గోవిందమాంబ సమేత బ్రహ్మేంద్రస్వామి వారిని వీధుల్లో ఊరేగించారు. పూలమాలలతో అందంగా అలంకరించిన రథానికి బ్రహ్మంగారి ఆలయ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. వివిధ ప్రాంతాలనుంచి పెద్దఎత్తున భక్తజనం హాజరయ్యారు.

కడపలో వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

ఇవీ చదవండి..

తెలంగాణలో ప్రమాదం.. కృష్ణా జిల్లా వాసులకు గాయాలు


Puri (Odisha), May 15 (ANI): Electricity at the famous Jagannath Temple in Puri, which was affected after Cyclone Fani made landfall in Odisha on May 3, was restored today. Electricity was also restored in shops and eateries in the vicinity of the temple. The cyclonic storm in Odisha left a trail of destruction in many parts of the state.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.