ETV Bharat / state

కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు... చాదర్​ సమర్పించిన పీఠాధిపతి - కడప ఉర్సు

ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు కరోనా దృష్ట్యా సాదాసీదాగా జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు.

kadapa pedda darga
కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు... పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి
author img

By

Published : Jan 2, 2021, 6:49 AM IST

కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు కరోనా నేపథ్యంలో సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. కేవలం 200 మంది దర్గా నిర్వాహకుతో ఈ వేడుకలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా రాత్రి దర్గా పీఠాధిపతి హుసేనీ.. పూల చాదర్​ను సమర్పించారు.

ఫకీర్ల విన్యాసాలతో డప్పులు వాయిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా దృష్ట్యా కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. శనివారంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు కరోనా నేపథ్యంలో సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. కేవలం 200 మంది దర్గా నిర్వాహకుతో ఈ వేడుకలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా రాత్రి దర్గా పీఠాధిపతి హుసేనీ.. పూల చాదర్​ను సమర్పించారు.

ఫకీర్ల విన్యాసాలతో డప్పులు వాయిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా దృష్ట్యా కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. శనివారంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

ఇదీ చదవండి:

ఉక్కు కర్మాగారం పైలాన్ తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.