ETV Bharat / state

కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు... చాదర్​ సమర్పించిన పీఠాధిపతి

ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు కరోనా దృష్ట్యా సాదాసీదాగా జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు.

author img

By

Published : Jan 2, 2021, 6:49 AM IST

kadapa pedda darga
కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు... పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి

కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు కరోనా నేపథ్యంలో సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. కేవలం 200 మంది దర్గా నిర్వాహకుతో ఈ వేడుకలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా రాత్రి దర్గా పీఠాధిపతి హుసేనీ.. పూల చాదర్​ను సమర్పించారు.

ఫకీర్ల విన్యాసాలతో డప్పులు వాయిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా దృష్ట్యా కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. శనివారంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు కరోనా నేపథ్యంలో సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. కేవలం 200 మంది దర్గా నిర్వాహకుతో ఈ వేడుకలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా రాత్రి దర్గా పీఠాధిపతి హుసేనీ.. పూల చాదర్​ను సమర్పించారు.

ఫకీర్ల విన్యాసాలతో డప్పులు వాయిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా దృష్ట్యా కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. శనివారంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

ఇదీ చదవండి:

ఉక్కు కర్మాగారం పైలాన్ తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.