ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనం

author img

By

Published : Jun 7, 2020, 1:51 PM IST

Updated : Jun 7, 2020, 3:38 PM IST

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్​ను ఢీకొట్టి లారీ బోల్తా కొట్టింది. మంటలు చెలరేగటంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.

Two burned in a road accident
Two burned in a road accident
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనం

కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ వైపు నుంచి మైదుకూరు వైపునకు వస్తున్న సిమెంట్‌ లారీ డివైడర్‌ ఢీకొని బోల్తా పడింది. అదే సమయంలో లారీ క్యాబిన్‌ నుంచి మంటలు చెలరేగటంతో లారీ డ్రైవర్‌‌ బయటకు రాలేక సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనం

కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ వైపు నుంచి మైదుకూరు వైపునకు వస్తున్న సిమెంట్‌ లారీ డివైడర్‌ ఢీకొని బోల్తా పడింది. అదే సమయంలో లారీ క్యాబిన్‌ నుంచి మంటలు చెలరేగటంతో లారీ డ్రైవర్‌‌ బయటకు రాలేక సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

ఇదీ చదవండి

లైవ్​ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య

Last Updated : Jun 7, 2020, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.