ETV Bharat / state

అడవి నుంచి గ్రామానికి చేరిన నెమలి

author img

By

Published : Jun 9, 2020, 5:34 PM IST

కడప జిల్లా నందలూరు మండలం ఎర్రిపాపయగారి పల్లి ప్రాంతానికి నెమలి వచ్చింది. అటు ఇటు ఎగురుతూ సందడి చేసింది. నెమలిని చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో క్లిక్ మనిపించారు.

kadapa district
అడవి నుంచి గ్రామానికి చేరిన నెమలి

అడవుల్లో స్వేచ్ఛగా విహరించే నెమళ్లు గ్రామాల బాట పట్టాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అటవీ ప్రాంతాల్లోని కుంటలు ఎండి పోవటంతో... అటవీ ప్రాంతాల్లోని జంతువులు, పక్షులు ఆహారం, తాగునీటి కోసం గ్రామాల వైపు అడుగులు వేస్తున్నాయి. కడప జిల్లాలోని ఆటవి ప్రాంతాం నుంచి నెమలి ఎర్రిపాపయగారి పల్లికి చేరింది. నెమలిని చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు.

అడవుల్లో స్వేచ్ఛగా విహరించే నెమళ్లు గ్రామాల బాట పట్టాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అటవీ ప్రాంతాల్లోని కుంటలు ఎండి పోవటంతో... అటవీ ప్రాంతాల్లోని జంతువులు, పక్షులు ఆహారం, తాగునీటి కోసం గ్రామాల వైపు అడుగులు వేస్తున్నాయి. కడప జిల్లాలోని ఆటవి ప్రాంతాం నుంచి నెమలి ఎర్రిపాపయగారి పల్లికి చేరింది. నెమలిని చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు.

ఇది చదవండి ఆర్టీపీపీలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.