ETV Bharat / state

'సెంట్ భూమిలో ఇల్లు ఎలా కడతారు'? - land pooling news at kapaa

కడప శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో అవకతవకలు జరుగుతున్నాయని తెదేపా నేతలు విమర్శించారు. కడప మండలం నానాపల్లి వద్ద పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు కొలతలు వేశారు. ఈ ప్రదేశాన్ని జిల్లా తెదేపా నేతలు హరిప్రసాద్, అమీర్ బాబు, గోవర్ధన్ రెడ్డి బృందం పరిశీలించారు. గత పదిహేనేళ్ల నుంచి రైతులు సాగుచేసుకుంటున్న మామిడి తోటల భూములను లాక్కుని ఇంటి పట్టాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సెంటు భూమి ఇస్తే పేదలు ఎలా ఇళ్లు నిర్మించుకుంటారని అన్నారు.

tdp leaders visit lands for giving poor people at kadapa dst
పేదలకు ఇస్తున్న ఇళ్లస్థలాలను పరిశీలించిన తెదేపా నేతలు
author img

By

Published : Mar 2, 2020, 8:10 PM IST

పేదలకు ఇచ్చే ఇళ్లస్థలాలను పరిశీలించిన తెదేపా నేతలు

పేదలకు ఇచ్చే ఇళ్లస్థలాలను పరిశీలించిన తెదేపా నేతలు

ఇదీ చూడండి:

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: రైతన్నల సమస్యలు పరిష్కరించిన అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.