ETV Bharat / state

రాజంపేటలో ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు

author img

By

Published : Apr 28, 2020, 7:33 PM IST

జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు కడప జిల్లా రాజంపేటలో ఘనంగా జరిగాయి. లాక్​డౌన్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. కేవలం వేదపండితులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Sri Adishankaracharya's Jayanti celebrations at Rajampeta
రాజంపేటలో ఘనంగా శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు

కడప జిల్లా రాజంపేట శంకరమఠంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. జగద్గురు అద్వైత సమితి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, పుష్పాభిషేకం నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. కేవలం కొందరి వేద పండితుల ఆధ్వర్యంలోనే స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదీ చదవండి..

కడప జిల్లా రాజంపేట శంకరమఠంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. జగద్గురు అద్వైత సమితి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, పుష్పాభిషేకం నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. కేవలం కొందరి వేద పండితుల ఆధ్వర్యంలోనే స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదీ చదవండి..

3 రోజులుగా జ్వరం.. ఐసోలేషన్ వార్డుకు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.