ETV Bharat / state

కొడుకుతో ఘర్షణ.. తండ్రి ప్రాణం తీసింది

కొడుకుతో జరిగిన ఘర్షణ.. తండ్రి ప్రాణం పోయేలా చేసింది. కడప జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

author img

By

Published : Aug 1, 2019, 10:58 PM IST

గొడవ
తండ్రీ కొడుకుల ఘర్షణ.. ప్రాణాలు పోయే దాకా వచ్చింది

కడప జిల్లా చక్రాయపేట మండలం బీఎన్ తాండాలో తండ్రని కుమారుడు హతమార్చాడు. తవరాయ్ నాయక్ తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ పడుతూ ఉండేవాడు. గురువారం జరిగిన ఘర్షణలో తండ్రి నాగుల నాయక్​ను కర్రతో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని బంధువులు వేంపల్లె ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా... తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మార్గమధ్యంలో నాగులు నాయక్ చనిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తండ్రీ కొడుకుల ఘర్షణ.. ప్రాణాలు పోయే దాకా వచ్చింది

కడప జిల్లా చక్రాయపేట మండలం బీఎన్ తాండాలో తండ్రని కుమారుడు హతమార్చాడు. తవరాయ్ నాయక్ తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ పడుతూ ఉండేవాడు. గురువారం జరిగిన ఘర్షణలో తండ్రి నాగుల నాయక్​ను కర్రతో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని బంధువులు వేంపల్లె ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా... తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మార్గమధ్యంలో నాగులు నాయక్ చనిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి

గోపాలమిత్రలు.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_32_01_annavaram_85_years_old_p_v_raju_av_AP10025_HD తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా ఆలయం కూడా అభివృద్ధి చెందుతుంది. అన్నవరం ఆలయం 85 ఏళ్ల క్రితం ఎలా వుండేదో ఓ సారి చూద్దామా...Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.