ETV Bharat / state

మొరాయిస్తున్న ఈ-పాస్ యంత్రాలు... లబ్ధిదారులకు కష్టాలు - epass mechines

పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం పేదలకు అందని ద్రాక్షగా మారుతోంది. కడప జిల్లా రాజంపేటలో కొన్ని చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు పని చేయడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

shouting-e-pass-machines-dot-dot-dot-beneficiaries-are-hard
ఈ పాస్ యంత్రాలతో లబ్ధిదారుల కష్టాలు
author img

By

Published : Mar 31, 2020, 8:53 PM IST

ఈ పాస్ యంత్రాలతో లబ్ధిదారుల కష్టాలు

కడప జిల్లా రాజంపేటలో పలు చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు పని చేయకపోవడంతో ప్రజలు మండుటెండల్లో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని బండ్రాళ్ళవీధి, ఎర్రబల్లి, బంగ్లా వీధి తదితర ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు మొరాయించాయి. చౌకధరల సరకుల కోసం ప్రజలు ఉదయం ఆరు గంటల నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. అయితే యంత్రాలు పని చేయనందున చేసేదేమీ లేక వెనుతిరుగుతున్నారు.

ఇదీ చదవండి.

చిత్రలేఖనం ద్వారా కరోనాపై ప్రజల్లో చైతన్యం

ఈ పాస్ యంత్రాలతో లబ్ధిదారుల కష్టాలు

కడప జిల్లా రాజంపేటలో పలు చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు పని చేయకపోవడంతో ప్రజలు మండుటెండల్లో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని బండ్రాళ్ళవీధి, ఎర్రబల్లి, బంగ్లా వీధి తదితర ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు మొరాయించాయి. చౌకధరల సరకుల కోసం ప్రజలు ఉదయం ఆరు గంటల నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. అయితే యంత్రాలు పని చేయనందున చేసేదేమీ లేక వెనుతిరుగుతున్నారు.

ఇదీ చదవండి.

చిత్రలేఖనం ద్వారా కరోనాపై ప్రజల్లో చైతన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.