ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఎస్సీల ఆందోళన - కడప జిల్లా తాజా వార్తలు

తమ భూములను తహసీల్దార్​ ఖాజాబీ ఇతర వర్గాల వారికి కేటాయించారంటూ చిట్వేలు మండలంలోని ఎస్సీ సంఘ నాయకులు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను తమకు కేటాయించాలని డిమాండ్​ చేశారు. తహసీల్దార్​ను విధుల నుంచి బహిష్కరించాలని పేర్కొన్నారు.

sc associations protest at chitvelu mro office
తహసీల్దార్​ను విధుల నుంచి బహిష్కరించాలంటూ చిట్వేలు మండలం ఎస్సీలు ధర్నా
author img

By

Published : Oct 16, 2020, 7:49 PM IST

కడప జిల్లా చిట్వేలు మండలం తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఎస్సీ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. మండలంలోని ఎస్సీల భూములను తహసీల్దార్​ ఖాజాబీ ఇతర వర్గాల వారికి ఆన్​లైన్​ చేసి తమకు కాకుండా చేశారంటూ ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని తహసీల్దార్​ ఖాజాబీని విధుల నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఎస్సీలకు చెందిన భూములను తమకే కేటాయించాలని తెలిపారు. లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

కడప జిల్లా చిట్వేలు మండలం తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఎస్సీ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. మండలంలోని ఎస్సీల భూములను తహసీల్దార్​ ఖాజాబీ ఇతర వర్గాల వారికి ఆన్​లైన్​ చేసి తమకు కాకుండా చేశారంటూ ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని తహసీల్దార్​ ఖాజాబీని విధుల నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఎస్సీలకు చెందిన భూములను తమకే కేటాయించాలని తెలిపారు. లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

నెల్లూరులో ఉద్రిక్తత... నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.