ETV Bharat / state

పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేశారు..!

సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. అంతలోనే ఏమైందో... ఎలా వచ్చిన ట్రాక్టర్లను అలాగే తిరిగి వెనక్కి పంపించారు.

author img

By

Published : Jan 24, 2020, 7:35 PM IST

Updated : Jan 27, 2020, 9:30 AM IST

ఇసుక అక్రమ రవాణా
ఇసుక అక్రమ రవాణా
పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేశారు

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి సొంత నియోజకవర్గంలోని వేంపల్లి, కుమ్మరాంపల్లి, పాపాగ్ని ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు.. అక్కడకు చేరుకొని 11 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ ఏడీ బాలసుబ్రమణ్యం, ఆర్​ఐ, అధ్వర్యంలో ఆ ట్రాక్టర్లను వేంపల్లి ఠాణాకు తరలించారు.

అయితే ఏం జరిగిందో తెలియదు గానీ... ఎలా వచ్చిన ట్రాక్టర్లను అలాగే బయటకు పంపించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిని పట్టుకున్న అధికారులు మాత్రం మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న స్థానికులు రాజకీయ నాయకుల అండ చూసుకునే ఇసుక మాఫియా రెచ్చిపోతుందంటూ ఆరోపించారు.

ఇవీ చూడండి...

సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ

పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేశారు

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి సొంత నియోజకవర్గంలోని వేంపల్లి, కుమ్మరాంపల్లి, పాపాగ్ని ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు.. అక్కడకు చేరుకొని 11 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ ఏడీ బాలసుబ్రమణ్యం, ఆర్​ఐ, అధ్వర్యంలో ఆ ట్రాక్టర్లను వేంపల్లి ఠాణాకు తరలించారు.

అయితే ఏం జరిగిందో తెలియదు గానీ... ఎలా వచ్చిన ట్రాక్టర్లను అలాగే బయటకు పంపించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిని పట్టుకున్న అధికారులు మాత్రం మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న స్థానికులు రాజకీయ నాయకుల అండ చూసుకునే ఇసుక మాఫియా రెచ్చిపోతుందంటూ ఆరోపించారు.

ఇవీ చూడండి...

సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ

AP_CDP_51_24_11Tractor_PATTIVETHA_av_AP10042 REPORTER:-M.MaruthiPrasad CENTER:-Pulivendula యాంకర్ వాయిస్ :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయిన కడపజిల్లా పులివెందుల నియోజకవర్గం లో వేంపల్లి కుమ్మరాంపల్లి పాపాగ్ని నదిలో అక్రమంగా ఇసుక తరలించడాని వెళ్లిన పదకొండు(11)ట్రాక్టర్లను పట్టుకొన్న మైనింగ్ AD బలసుబ్రమయం ,RI, అధికారులు.11 ట్రాక్టర్లను వేంపల్లి పోలీసు స్టేషన్ కు తరలించిన AD బాలసుబ్రమణ్యం .తరువాత పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో 11 ట్రాక్టర్లను బయటికి పంపిన అధికారులుయే మతలబు జరిగిందో తెలియరాలేదు .మీడియా వారికి ముఖము చాటేశి వెళ్లిపోయిన AD బాలసుబ్రమణ్యం.ట్రాక్టర్లను స్టేషనుకు తేవడం దేనికి వదిలివేయడలో మతలబు ఏమిటి
Last Updated : Jan 27, 2020, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.