ETV Bharat / state

రాయచోటిలో ప్రమాదం... ఇద్దరు మృతి

author img

By

Published : Sep 5, 2020, 6:52 PM IST

కడప జిల్లా రాయచోటి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాయచోటిలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
రాయచోటిలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

కడప జిల్లా రాయచోటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాాశాల సమీపంలో రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయచోటికి చెందిన విజయనాయుడు, అజ్మతుల్లా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా రాయచోటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాాశాల సమీపంలో రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయచోటికి చెందిన విజయనాయుడు, అజ్మతుల్లా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

లైవ్​ వీడియో: కారులో మంటలు..తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.