ETV Bharat / state

2 వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి - కడపలో రోడ్డు ప్రమాద వార్తలు

ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది.

road accident at Dupadu in prakasham district
road accident at Dupadu in prakasham district
author img

By

Published : Apr 7, 2020, 3:26 PM IST

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిపురాంతకం మండలం దుపాడు సమీపంలో.. జాతీయ రహదారిపై ఒకే దారిలో వెళ్తున్న రెండు వాహనాలు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తో పాటు.. మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. లారీ క్యాబిన్ లో ఆ మృతదేహాలు ఇరుక్కుపోగా.. పోలీసులు వాటిని బయటికి తీయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిపురాంతకం మండలం దుపాడు సమీపంలో.. జాతీయ రహదారిపై ఒకే దారిలో వెళ్తున్న రెండు వాహనాలు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తో పాటు.. మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. లారీ క్యాబిన్ లో ఆ మృతదేహాలు ఇరుక్కుపోగా.. పోలీసులు వాటిని బయటికి తీయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కంచె వెనుక కథ.. బలైన ప్రాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.