ETV Bharat / state

4 టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి... నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

author img

By

Published : Dec 29, 2020, 5:12 PM IST

tamil red sandal smugglers arrest in kadapa
తమిళ స్మగ్లర్లు అరెస్ట్

ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో.. కడప జిల్లా రాయచోటి, సిద్ధవటం కడప అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేశారు. నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలు స్వాధీనం చేసుకొని, ఏడుగురు తమిళనాడు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు కర్నూలు రేంజ్ సీఎఫ్ఓ రామకృష్ణ వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:

ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో.. కడప జిల్లా రాయచోటి, సిద్ధవటం కడప అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేశారు. నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలు స్వాధీనం చేసుకొని, ఏడుగురు తమిళనాడు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు కర్నూలు రేంజ్ సీఎఫ్ఓ రామకృష్ణ వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:

నాపరాయి గనులు, పరిశ్రమల్లో తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.