ETV Bharat / state

చంద్రబాబును కలిసిన వైకాపా నేత రాంప్రసాద్ రెడ్డి

రాయచోటికి చెందిన వైకాపా నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు ఆరా తీశారు. రాంప్రసాద్ రెడ్డి త్వరలో తెదేపా కండువా కప్పుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

author img

By

Published : Aug 11, 2021, 8:48 AM IST

rayachoti ysrcp leader ramprasad reddy met chandrababu naidu
rayachoti ysrcp leader ramprasad reddy met chandrababu naidu

కడప జిల్లా రాయచోటికి చెందిన వైకాపా నాయకుడు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. రాయచోటి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు ఆయనను అరా తీశారు. రాంప్రసాద్‌రెడ్డి గతంలోనూ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన త్వరలో తెదేపాలో చేరనున్నట్టు పార్టీవర్గాల ద్వాారా తెలిసింది. రాయచోటి నియోజకవర్గంలో తెదేపా బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

కడప జిల్లా రాయచోటికి చెందిన వైకాపా నాయకుడు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. రాయచోటి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు ఆయనను అరా తీశారు. రాంప్రసాద్‌రెడ్డి గతంలోనూ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన త్వరలో తెదేపాలో చేరనున్నట్టు పార్టీవర్గాల ద్వాారా తెలిసింది. రాయచోటి నియోజకవర్గంలో తెదేపా బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.