ETV Bharat / state

మైదకూరు ఎంపీడీవో కార్యాలయంలో పోషకాహార మాసోత్సవం

గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారంపై కడప జిల్లా మైదకూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోషకాహార మాసోత్సవం సందర్భంగా సభలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

author img

By

Published : Sep 13, 2019, 10:26 PM IST

అవగాహన కార్యక్రమం

కడప జిల్లా మైదుకూరు ఎంపీడీవో సభా భవనంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహార ఆవశ్యకతపై సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మల్లేష్ సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు పాలు, గుడ్లు విధిగా తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సకాలంలో దొరికే పండ్లను తినాలన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీయకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు.

పోషకాహార ఆవశ్యకతపై సమావేశం

కడప జిల్లా మైదుకూరు ఎంపీడీవో సభా భవనంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహార ఆవశ్యకతపై సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మల్లేష్ సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు పాలు, గుడ్లు విధిగా తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సకాలంలో దొరికే పండ్లను తినాలన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీయకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు.

పోషకాహార ఆవశ్యకతపై సమావేశం

ఇదీ చదవండి:

ఉచిత ధ్యాన శిక్షణ కార్యాక్రమం

Intro:చిత్తూరు జిల్లాలో అమలవుతున్న లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ తో పాటు మార్కెట్ లో అందుబాటులో ఉన్న భద్రత పరికరాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సదస్సును జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు ప్ర్రారంభించారు. ఇళ్లు, వాహనాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాల భద్రతపై అవగాహన కల్పించారు. సాంకేతిక నిపుణుల సహాయంతో వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. భద్రత పరికరాల ప్రదర్శన, విక్రయాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీలు కృష్ణార్జున రావు, సుప్రజ, డీఎస్పీలు పాల్గొన్నారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.