ETV Bharat / state

ప్రొద్దుటూరులో ఓ వ్యక్తిపై మారణాయుధాలతో దాడి

author img

By

Published : Mar 24, 2020, 11:54 PM IST

Updated : Mar 25, 2020, 3:27 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. హరి అనే యువకుడితో పాటుగా మరో నలుగురు కలిసి వేణు అనే వ్యక్తిపై మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

ప్రొద్దుటూరులో ఓ వ్యక్తిపై మరణాయుధాలతో  దుండగుల దాడి
ప్రొద్దుటూరులో ఓ వ్యక్తిపై మరణాయుధాలతో దుండగుల దాడి
ప్రొద్దుటూరులో ఓ వ్యక్తిపై మారణాయుధాలతో దుండగుల దాడి

కడప జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వర్​రెడ్డి నగర్​లో వేణు అనే వ్యక్తిపై దాడి జరిగింది. హరి అనే యువకుడు మరో నలుగురితో కలిసి మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాలతోనే దాడి జరిగినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

'భార్యతో అసభ్య ప్రవర్తన.. తండ్రిని చంపిన కుమారుడు'

ప్రొద్దుటూరులో ఓ వ్యక్తిపై మారణాయుధాలతో దుండగుల దాడి

కడప జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వర్​రెడ్డి నగర్​లో వేణు అనే వ్యక్తిపై దాడి జరిగింది. హరి అనే యువకుడు మరో నలుగురితో కలిసి మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాలతోనే దాడి జరిగినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

'భార్యతో అసభ్య ప్రవర్తన.. తండ్రిని చంపిన కుమారుడు'

Last Updated : Mar 25, 2020, 3:27 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.