ETV Bharat / state

'రూ.7.60 కోట్లతో కమలాపురం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి'

author img

By

Published : Nov 15, 2020, 5:57 PM IST

రూ. 7.60 కోట్లతో కడప జిల్లా కమలాపురం ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఐఎన్​డీసీ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆసుపత్రిని సందర్శించారు.

mla ravindranath reddy visit hospital
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీ ఐఎన్​డీసీ ఛైర్మన్ చంద్రశేఖర్​రెడ్డి సందర్శించారు. నాడు-నేడు కింద ఆసుపత్రిని రూ.7.60 కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. 50 పడకల ఆసుపత్రిగా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని చెప్పారు. వైద్యుల పనితీరు గురించి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను రూపొందించేందుకు వచ్చామని ఐఎన్​డీసీ ఛైర్మన్ వివరించారు.

ఇవీ చదవండి..

కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీ ఐఎన్​డీసీ ఛైర్మన్ చంద్రశేఖర్​రెడ్డి సందర్శించారు. నాడు-నేడు కింద ఆసుపత్రిని రూ.7.60 కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. 50 పడకల ఆసుపత్రిగా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని చెప్పారు. వైద్యుల పనితీరు గురించి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను రూపొందించేందుకు వచ్చామని ఐఎన్​డీసీ ఛైర్మన్ వివరించారు.

ఇవీ చదవండి..

వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. నలుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.