ETV Bharat / state

రాజంపేట వైకాపా అభ్యర్థిగా మేడ మల్లికార్జున

వైకాపాలో మేడ మల్లికార్జున రెడ్డి చేరికతో, రాజంపేటం నుంచి వైకాపా అభ్యర్థిత్వం విషయంలో ఏర్పడిన సందిగ్ధత వీడింది. రాజంపేట అభ్యర్థిగా మేడ మల్లికార్జున రెడ్డికి టికెట్ ఖరారైంది.

author img

By

Published : Feb 15, 2019, 11:23 PM IST

ఖరారైన రాజంపేట అభ్యర్థిత్వం

ఖరారైన రాజంపేట వైకాపా అభ్యర్థిత్వం
సీనియర్ నాయకుడిగా, రాజంపేట వైకాపాలో ఎంతో కాలంగా సేవచేస్తున్న అమర్ నాథ్ రెడ్డి, ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా వైకాపాలో మేడ మల్లికార్జున రెడ్డి చేరికతో, అమర్​నాథ్ రెడ్డి వర్గంలో తీవ్ర అంసతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైకాపా అధినేత జగన్ ఆదేశాల మేరకు, ఆ పార్టీ మాజీ ఎంపీ మేడ మిథున్ రెడ్డి సమక్షంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వ విప్​గా ఉంటూ వైకాపాలో చేరిన మేడ మల్లికార్జున రెడ్డి తొలిసారిగా ఆ పార్టీ సీనీయర్ నాయకుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో సమావేశమయ్యారు.
undefined
ఇరునేతల భేటీ అనంతరం రాజంపేట అభ్యర్థిత్వంపై సందిగ్ధత వీడింది. రానున్న ఎన్నికల్లో రాజంపేట నుంచి మేడ మల్లికార్జున్​ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిధున్ రెడ్డి కోరారు. పార్టీలో చేరిన కొత్తంవర్గంతో అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. జగన్​ను సీఎం చేయాలనే లక్ష్యంగా పనిచేయాలని, ఎక్కడ ఎవరి మధ్య మనస్పర్థలు లేవని ఆయన తెలిపారు.

ఖరారైన రాజంపేట వైకాపా అభ్యర్థిత్వం
సీనియర్ నాయకుడిగా, రాజంపేట వైకాపాలో ఎంతో కాలంగా సేవచేస్తున్న అమర్ నాథ్ రెడ్డి, ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా వైకాపాలో మేడ మల్లికార్జున రెడ్డి చేరికతో, అమర్​నాథ్ రెడ్డి వర్గంలో తీవ్ర అంసతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైకాపా అధినేత జగన్ ఆదేశాల మేరకు, ఆ పార్టీ మాజీ ఎంపీ మేడ మిథున్ రెడ్డి సమక్షంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వ విప్​గా ఉంటూ వైకాపాలో చేరిన మేడ మల్లికార్జున రెడ్డి తొలిసారిగా ఆ పార్టీ సీనీయర్ నాయకుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో సమావేశమయ్యారు.
undefined
ఇరునేతల భేటీ అనంతరం రాజంపేట అభ్యర్థిత్వంపై సందిగ్ధత వీడింది. రానున్న ఎన్నికల్లో రాజంపేట నుంచి మేడ మల్లికార్జున్​ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిధున్ రెడ్డి కోరారు. పార్టీలో చేరిన కొత్తంవర్గంతో అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. జగన్​ను సీఎం చేయాలనే లక్ష్యంగా పనిచేయాలని, ఎక్కడ ఎవరి మధ్య మనస్పర్థలు లేవని ఆయన తెలిపారు.
Intro:Ap_cdp_47_15_medaa...amar_bety_Av_c7
ప్రభుత్వ విప్ గా ఉంటూ వైకాపాలో చేరిన మేడా మల్లికార్జున్రెడ్డి తొలిసారిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి తో శుక్రవారం భేటీ అయ్యారు. రాజంపేట వైకాపాలో సీనియర్ నేత గా ఉంటూ పార్టీకి ఎంతో సేవ చేసిన అమర్నాథరెడ్డి టికెట్ను ఆశించారు. అయితే తేదేపా నుంచి మేడ మల్లికార్జున్రెడ్డి వైకాపా లోకి చేసినాక అమర్ వర్గంలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరువురు నాయకులు ఎక్కడా కలవలేదు. ప్రస్తుతం వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డిని శుక్రవారం మేడా మల్లికార్జున్రెడ్డి ఆకేపాటి భవన్లో భేటీ అయ్యారు. అక్కడినుంచి నేరుగా మేడా భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డిని శాలువా గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎంపీ మిధున్రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాజంపేట నుంచి మేడ మల్లికార్జున్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో ఉన్న పాత వర్గం, పార్టీలో చేరిన కొత్త వర్గం అంతా కలిసికట్టుగా జగన్ను సీఎం చేయాలన్న లక్ష్యంగా పనిచేయాలని, ఎక్కడ ఎవరి మధ్య మనస్పర్థలు లేవని తెలిపారు. అనంతరం అక్కడ్నుంచి సిద్ధవటం మండలానికి తరలి వెళ్లారు. అక్కడ పార్టీలో ఉన్న పాత వర్గం, పార్టీలో చేరిన కొత్త వర్గం మధ్య కాసేపు వాదోపవాదనలు జరిగాయి.


Body:వైకాపా నేతల భేటీ


Conclusion:రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.