ETV Bharat / state

ట్రూనాట్ పరీక్షల కేంద్ర సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందజేత - డాక్టర్ సుధాకర్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మెన్,

కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ 19 ట్రూనాట్ కేంద్రానికి.. మాస్కులు, శానిటైజర్ లను డాక్టర్ సుధాకర్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అందజేశారు.

kadapa district
కొవిడ్19 ట్రూనాట్ కేంద్రానికి మాస్కులు శానిటైజర్ లు అందజేత
author img

By

Published : Jun 30, 2020, 10:12 PM IST

కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్19 ట్రూనాట్ కేంద్రానికి డాక్టర్ సుధాకర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఛైర్మన్ ఆధ్వర్యంలో.. మాస్కులు, శానిటైజర్లు అందించారు. కేంద్ర అధికారి డాక్టర్ వినయ్ వీటిని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రం చేసుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. దేశంలో 80 శాతం మంది రోగులు ప్రైవేటు వైద్యశాలల ద్వారా వైద్యం పొందుతున్నారని చెప్పారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్19 ట్రూనాట్ కేంద్రానికి డాక్టర్ సుధాకర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఛైర్మన్ ఆధ్వర్యంలో.. మాస్కులు, శానిటైజర్లు అందించారు. కేంద్ర అధికారి డాక్టర్ వినయ్ వీటిని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రం చేసుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. దేశంలో 80 శాతం మంది రోగులు ప్రైవేటు వైద్యశాలల ద్వారా వైద్యం పొందుతున్నారని చెప్పారు.

ఇదీ చదవండి:

జిల్లాలో వెయ్యి దాటిన కరోనా కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.