ETV Bharat / state

కమలాపురంలో పేదలకు కూరగాయల పంపిణీ

author img

By

Published : May 7, 2020, 12:32 PM IST

కమలాపురంలో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి పంపిణీ చేశారు.

kamalapuram mla disributing vegetables to poor people
పేదలకు నిత్యావసర వస్తువులు అందిస్తున్న కమలాపురం ఎమ్మెల్యే

కడప జిల్లా కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తన సొంత ట్రస్ట్​ ద్వారా 70 వేల కుటుంబాలకు సరకులు, కూరగాయలు పంచి పెట్టారు.

ప్రతి వ్యక్తి సామాజిక దూరం పాటించాలని సూచించారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని తమ ట్రస్ట్ ద్వారా మరింతగా ఆదుకుంటామని చెప్పారు.

కడప జిల్లా కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తన సొంత ట్రస్ట్​ ద్వారా 70 వేల కుటుంబాలకు సరకులు, కూరగాయలు పంచి పెట్టారు.

ప్రతి వ్యక్తి సామాజిక దూరం పాటించాలని సూచించారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని తమ ట్రస్ట్ ద్వారా మరింతగా ఆదుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి:

ఆత్మకూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.