ETV Bharat / state

కడపలో బిక్కుబిక్కుమంటున్న ఆర్టీసీ ఉద్యోగులు

author img

By

Published : May 15, 2021, 4:37 PM IST

కడపలో కరోనా కాటుకు ఆర్టీసీ ఉద్యోగులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతుండటంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

kadapa rtc employees
కడపలో ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా భయం
కడపలో ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా భయం

కరోనాతో అధిక సంఖ్యలో ఆర్టీసీ సిబ్బంది మరణిస్తుండడంతో.. కడప డిపో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 25 మంది మరణించినా.. యాజమాన్యం కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కిట్లు సిబ్బంది అందరికీ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 55 సంవత్సరాలు పైబడిన సిబ్బందిని విధులకు హాజరు కావొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. కడప డిపోలో అది అమలు కావడం లేదని ఆరోపించారు.

కడపలో ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా భయం

కరోనాతో అధిక సంఖ్యలో ఆర్టీసీ సిబ్బంది మరణిస్తుండడంతో.. కడప డిపో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 25 మంది మరణించినా.. యాజమాన్యం కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కిట్లు సిబ్బంది అందరికీ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 55 సంవత్సరాలు పైబడిన సిబ్బందిని విధులకు హాజరు కావొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. కడప డిపోలో అది అమలు కావడం లేదని ఆరోపించారు.

ఇదీ చదవండి:

3వారాల్లో కరోనాను జయించిన 2నెలల పసికందు

రూ.396కే రెడ్​మీ ఫోన్​- ఎలా వచ్చిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.