ETV Bharat / state

మార్చి 16 నుంచి నిరాహారదీక్ష

ఎస్సీ నిధులను దారి మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 16వ తేదీ నుంచి అనంతపురం క్లాక్ టవర్ ఎదుట నిరహారదీక్ష చేస్తున్నట్లు ఎస్సీ జనసంఘం వ్యవస్థాపకుడు కుల్లాయప్ప తెలిపారు. ఎస్సీ నిధులను అమ్మఒడి పథకానికి మళ్లించడం సరి కాదని ఆయన అన్నారు.

author img

By

Published : Feb 27, 2020, 10:18 PM IST

Hunger strike from 16th of this month
16 నుంచి నిరాహారదీక్ష
16 నుంచి నిరాహారదీక్ష
అమ్మ ఒడి పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఎస్సీ నిధులను ఆ పథకానికి మళ్లించడం తగదని ఎస్సీ జన సంఘం వ్యవస్థాపకుడు కుల్లాయప్ప ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా వైఎస్ జగన్​మోహన్​రెడ్డి ప్రభుత్వం కూడా నిధులను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థల సేకరణ పేరిట ఎస్సీల భూములను కబ్జా చేయడం సరి కాదని అన్నారు.

ఇదీ చూడండి:బద్వేలులోని ఆలయాల్లో దొంగల బీభత్సం

16 నుంచి నిరాహారదీక్ష
అమ్మ ఒడి పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఎస్సీ నిధులను ఆ పథకానికి మళ్లించడం తగదని ఎస్సీ జన సంఘం వ్యవస్థాపకుడు కుల్లాయప్ప ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా వైఎస్ జగన్​మోహన్​రెడ్డి ప్రభుత్వం కూడా నిధులను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థల సేకరణ పేరిట ఎస్సీల భూములను కబ్జా చేయడం సరి కాదని అన్నారు.

ఇదీ చూడండి:బద్వేలులోని ఆలయాల్లో దొంగల బీభత్సం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.