ETV Bharat / state

గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్టు

author img

By

Published : Dec 6, 2020, 2:05 AM IST

కడప జిల్లాలోని పోరుమామిళ్లలో గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.20 వేలు విలువైన సరకు స్వాధీనం చేసుకున్నారు.

Eight people arrested for selling gutka in porumamilla kadapa district
గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్టు

కడప జిల్లా పోరుమామిళ్లలో గుట్కా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పట్టణ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో.. పోలీస్ సిబ్బంది సోదాలు చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు.

కడప జిల్లా పోరుమామిళ్లలో గుట్కా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పట్టణ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో.. పోలీస్ సిబ్బంది సోదాలు చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ఇదీచదవండి.

నకిలీ మందులొస్తున్నాయా? 'ఫార్మర్ కనెక్ట్'​ యాప్ ఇన్​స్టాల్ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.