కడప జిల్లా చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివగోపాల్ రెడ్డి తండ్రి శివారెడ్డి రైతు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన శివగోపాల్.. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో సీటు తెచ్చుకున్నారు. అక్కడ కెమికల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని సివిల్స్ శిక్షణ కోసం దిల్లీ వెళ్లారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా.. రెండో ప్రయత్నంలో ప్రతిభ కనబరిచి ఆలిండియా స్థాయిలో 263వ ర్యాంకు సాధించారు.
ఇవీ చదవండి.. '