ETV Bharat / state

'పౌరసత్వ చట్టం రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం' - latest news Citizenship Act to be abolished muslim meeting

పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప ఈద్గా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మూడు మతాల పెద్దలు హాజరయ్యారు.

పౌరసత్వ చట్టం రద్దు చేయాలని..బహిరంగ సభ
పౌరసత్వ చట్టం రద్దు చేయాలని..బహిరంగ సభ
author img

By

Published : Jan 19, 2020, 2:05 PM IST

పౌరసత్వ చట్టం రద్దు చేసే వరకు ఉద్యమించాలని ముస్లింల నిర్ణయం

పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సోదరులు కదం తొక్కారు. చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప ఈద్గా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మూడు మతాల పెద్దలు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని మేమందరమూ భారతీయులమని.. విడదీసే శక్తి ఎవరికీ లేదంటూ నినాదాలు చేశారు. ఒకే దేశం..ఒకే మతం అనే నినాదంతో భాజపా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆరోపించారు. దేశాన్ని పాలించేది ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. అందరమూ కలిసికట్టుగా పోరాటాలు చేసి..ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లేదంటే భవిష్యత్​లో ముస్లిం పిల్లలకు తీరని సమస్యలు వస్తాయని వారు స్పష్టం చేశారు.

పౌరసత్వ చట్టం రద్దు చేసే వరకు ఉద్యమించాలని ముస్లింల నిర్ణయం

పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సోదరులు కదం తొక్కారు. చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప ఈద్గా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మూడు మతాల పెద్దలు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని మేమందరమూ భారతీయులమని.. విడదీసే శక్తి ఎవరికీ లేదంటూ నినాదాలు చేశారు. ఒకే దేశం..ఒకే మతం అనే నినాదంతో భాజపా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆరోపించారు. దేశాన్ని పాలించేది ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. అందరమూ కలిసికట్టుగా పోరాటాలు చేసి..ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లేదంటే భవిష్యత్​లో ముస్లిం పిల్లలకు తీరని సమస్యలు వస్తాయని వారు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

సమావేశాలు సజావుగానే జరుగుతాయి:సభాపతి తమ్మినేని

Intro:ap_cdp_17_18_musilm_sabha_av_ov_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
పౌరసత్వ సవరణ చట్టాలపై ముస్లిం సోదరులు కదంతొక్కారు. చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప ఈద్గా మైదానంలో భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు మూడు మతాల పెద్దలు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి ముస్లిం మత పెద్దలు హాజరు కావడం విశేషమే. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని మేమందరము భారతీయులం అని విడదీసి శక్తి ఎవరికీ లేదు అంటూ నినాదాలు చేశారు. దాదాపు పది వేల మంది ముస్లింలు సభకు హాజరు కావడంతో మైదానం కిక్కిరిసి పోయింది. కేవలం ఒకే దేశం ఒకే మతం అనే నినాదంతో భాజపా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆరోపించారు. దేశాన్ని పాలించేది ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. ఏది ఏమైనా మనమందరం కలిసికట్టుగా పోరాటాలు చేసి ఈ చట్టాలను రద్దు చేసేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లేదంటే భవిష్యత్తులో ముస్లిం పిల్లలకు తీరని సమస్యలు వస్తాయని వారు స్పష్టం చేశారు.


Body:చట్టాలపై బహిరంగ సభ


Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

sabha
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.