ETV Bharat / state

'యురేనియం తవ్వకాల నుంచి కడప జిల్లాను కాపాడాలి' - 'యురేనియం తవ్వకాల నుంచి కడపజిల్లాను కాపాడాలి'

కడప జిల్లాను యురేనియం తవ్వకాల నుంచి రక్షించాలని జన విజ్ఞాన వేదిక  రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రాహుల్ డిమాండ్   చేశారు. యురేనియం ప్యాక్టరీతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

'యురేనియం తవ్వకాల నుంచి కడపజిల్లాను కాపాడాలి'
author img

By

Published : Oct 13, 2019, 7:39 PM IST

'యురేనియం తవ్వకాల నుంచి కడపజిల్లాను కాపాడాలి'

యురేనియం తవ్వకాల నుంచి కడప జిల్లాను కాపాడాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రాహుల్ డిమాండ్ చేశారు. పులివెందుల ఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన...బాధితులకు న్యాయం చేయాలని కోరారు. యూసీఎల్ ఫ్యాక్టరీ, శుద్ధి కర్మాగారం వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. రకరకాల వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. ప్రజలు చర్మవ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

'యురేనియం తవ్వకాల నుంచి కడపజిల్లాను కాపాడాలి'

యురేనియం తవ్వకాల నుంచి కడప జిల్లాను కాపాడాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రాహుల్ డిమాండ్ చేశారు. పులివెందుల ఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన...బాధితులకు న్యాయం చేయాలని కోరారు. యూసీఎల్ ఫ్యాక్టరీ, శుద్ధి కర్మాగారం వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. రకరకాల వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. ప్రజలు చర్మవ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

ఇదీచదవండి

కచ్చులూరు బోటు ప్రమాదం...వెలికితీతకు మరో ప్రయత్నం

AP_CdP_51_13_Janaviganana_Vedika_Meeting_av_AP10042 REPORTER: M.MaruthiPrasad CENTER: Pulivendula యాంకర్ వాయిస్:: యురేనియం నుండి జిల్లా ను కాపాడాలని బాధితులకు మౌలిక వసతులు కల్పించాలని జనవిజ్ఞాన వేదిక ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రాహుల్ డిమాండ్ కడప జిల్లా పులివెందుల ఎన్జీవో కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ యూ సి ఎల్ ఫ్యాక్టరీ యూ సి ఎల్ శుద్ధి కర్మాగారం విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుంది.ట్రైలింగ్ పాండు లో రకరకాల వ్యర్థాల వల్ల కారణాల వల్ల ఆ ప్రాంత లు కాలుష్యం అక్కడ భూగర్భ జలాలు తగ్గిపోయి నీరు కలుషితం అయిన రైతులు పంటలు పండక మహిళలకు గర్భం పోవడం చర్మ వ్యాధులు బొబ్బర్లు navvulu ఇంకా క్యాన్సర్లు ఎటువంటి జ పడుకో రైతులకు బ్బులతో అక్కడ బాధపడుతూ వీటిని కాపాడాలంటే వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ లతో వైద్య సదుపాయం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని ఇంకా అక్కడ రైతులకు డబ్బులు ఉండవు ఎవరు నష్టపరిహారం చెల్లించాలని రైతుల ను అక్కడి నుండి దూరప్రాంతాలకు తరలిస్తే జబ్బులు ఉండవని యు సి యల్ వల్ల జిల్లావ్యాప్తంగా నూరు కిలోమీటర్ల దూరం వరకు కాలుష్యం వరకు వ్యాపించే అవకాశం ఉందని యురేనియం ఫ్యాక్టరీ సరైన సౌకర్యాలు లేనందున వెంటనే మూసివేయాలని సౌకర్యాలు తీసుకునేంత వరకు ఈసీఎల్ ఫ్యాక్టరీ ఉత్పత్తిని ఆపాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రాహుల్ డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.