కడప జిల్లా కసనూరు వ్యవసాయ క్షేత్రంలో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి నిరాహార దీక్ష చేపట్టారు. పులివెందుల నియోజకవర్గంలో అరటి, బత్తాయి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పులివెందుల రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: చెట్టును ఢీకొన్న వ్యాన్.. ఇద్దరు సజీవ దహనం