ఎంపీ విజయసాయిరెడ్డి... కన్నా లక్ష్మీనారాయణకు క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపణలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆరోపించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందన్నారు.
ఇదీ చదవండి: ఒక్క రోజే 75 కేసులు.. పాజిటివ్ కేసుల్లో దేశంలో 9వ స్థానం