ETV Bharat / state

వాహన దొంగలు అరెస్ట్..20 బైక్​లు స్వాధీనం - Arrest of motorists arrested by cadapa police

కర్ణాటక ప్రాంతంలో బైక్​లను అపహరిస్తూ కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అజిత్ కుమార్, ప్రభుదాసులు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వాహన దొంగలు అరెస్ట్..20 బైక్​లు స్వాధీనం
author img

By

Published : Aug 18, 2019, 9:54 AM IST

వాహన దొంగలు అరెస్ట్..20 బైక్​లు స్వాధీనం

కర్ణాటక ప్రాంతంలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ కడప జిల్లాలోని నందలూరు, రాజంపేట, పుల్లంపేట ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మైఖేల్, గుణ అనే ఇద్దరు వ్యక్తులు రూ.30 లక్షల విలువ చేసే 20 ద్విచక్రవాహనాలను అపహరించారు. వీటిని పెనగలూరు మండలం తిరుణంపల్లికి చెందిన అజిత్ కుమార్, తూర్పుపల్లికి చెందిన ప్రభుదాసులు రాజంపేట, నందలూరు ప్రాంతాల్లో విక్రయించారు. ఈ కేసులో అజిత్ కుమార్, ప్రభుదాస్​లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు ఇస్తామని తెలిపారు.

వాహన దొంగలు అరెస్ట్..20 బైక్​లు స్వాధీనం

కర్ణాటక ప్రాంతంలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ కడప జిల్లాలోని నందలూరు, రాజంపేట, పుల్లంపేట ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మైఖేల్, గుణ అనే ఇద్దరు వ్యక్తులు రూ.30 లక్షల విలువ చేసే 20 ద్విచక్రవాహనాలను అపహరించారు. వీటిని పెనగలూరు మండలం తిరుణంపల్లికి చెందిన అజిత్ కుమార్, తూర్పుపల్లికి చెందిన ప్రభుదాసులు రాజంపేట, నందలూరు ప్రాంతాల్లో విక్రయించారు. ఈ కేసులో అజిత్ కుమార్, ప్రభుదాస్​లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు ఇస్తామని తెలిపారు.

Intro:ap_vja_50_17_central_teeam_hospatal_thaniki_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రి పనితీరు సౌకర్యాల కల్పన పరిశుభ్రతపై ఢిల్లీ బృందం పరిశీలన కొనసాగించింది నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నేడు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికేషన్ కోసం ఢిల్లీ బృందం తనిఖీలు నిర్వహించింది తనిఖీల్లో భాగంగా బిపి కంట్రోల్ ఫైలేరియా మలేరియా సాధారణ వ్యాధుల పట్ల అప్రమత్తత యువతీ యువకులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఆహారపు అలవాట్లు వైద్య పరికరాలు వైద్య విధానం తాగునీరు రోగులకు ఆహార సరఫరా ఏర్పాట్లు ఔట్ పేషెంట్ వైద్యసేవలు ల్యాబ్ సౌకర్యం వంటి వాటిపై నిశితంగా పరిశీలించారు డాక్టర్ రే జి కుమార్ నాయర్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశీలన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నరేంద్ర సింగ్ వైద్యబృందం సిబ్బంది పాల్గొన్నారు 1) రెజి కుమార్ నాయర్ కేంద్ర బృందం సభ్యులు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)


Body:నూజివీడు ఏరియా హాస్పిటల్ పరిశీలించిన కేంద్ర బృందం


Conclusion:నూజివీడు ఏరియా హాస్పిటల్ పరిశీలించిన కేంద్ర బృందం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.