ETV Bharat / state

ఆ మూగ జీవాల మృతికి కారణం ఎవరు..? - cadapa district news

కడపలో విద్యుత్ ఘాతానికి గురై రెండు ఆవులు మృతి చెందాయి. కేవలం విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఆవులు మరణించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

cows died
cows died
author img

By

Published : May 5, 2021, 12:20 PM IST

కడపలో రెండో గాంధీ విగ్రహం వద్ద ఉన్న విద్యుత్ నియంత్రికకు రక్షణ కంచె లేకపోవడంతో పశువులు మేత కోసం వెళ్తూ మృత్యువాత పడుతున్నాయి. తాజాగా రెండు ఆవులు మేత కోసం వెళ్తూ పొరపాటున విద్యుత్ నియంత్రిక వద్దకు వెళ్లాయి. ఈ క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడ్డాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యుత్ నియంత్రిక చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతుననారు.

కడపలో రెండో గాంధీ విగ్రహం వద్ద ఉన్న విద్యుత్ నియంత్రికకు రక్షణ కంచె లేకపోవడంతో పశువులు మేత కోసం వెళ్తూ మృత్యువాత పడుతున్నాయి. తాజాగా రెండు ఆవులు మేత కోసం వెళ్తూ పొరపాటున విద్యుత్ నియంత్రిక వద్దకు వెళ్లాయి. ఈ క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడ్డాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యుత్ నియంత్రిక చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతుననారు.

ఇదీ చదవండి: 'మహమ్మారి'పై భయం వీడితేనే జయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.