ETV Bharat / state

రాజంపేటలో ఆదిలాబాద్​ బాలిక..! అసలేం జరిగింది..? - adhilabad girl in andhrapradesh state news update

తెలంగాణలోని ఆదిలాబాద్​కు చెందిన ఓ బాలిక ఇద్దరు వ్యక్తులను నమ్మి... వారితో వెళ్లేందుకు సిద్ధపడింది. ఎందుకో అనుమానమొచ్చి భయంతో పోలీసులను ఆశ్రయించింది. కడప జిల్లా నందలూరు పోలీసులను ఆశ్రయించగా... వారు రాజంపేట ఐసీడీఎస్ బాలసదన్​ అధికారులకు అప్పగించారు.

రాజంపేటలో ఆదిలాబాద్​ బాలిక..! అసలేం జరిగింది..?
రాజంపేటలో ఆదిలాబాద్​ బాలిక..! అసలేం జరిగింది..?
author img

By

Published : Jan 23, 2020, 4:41 PM IST

Updated : Jan 24, 2020, 8:11 AM IST

రాజంపేటలో ఆదిలాబాద్​ బాలిక

సునీత, శంకర్ అనే వ్యక్తుల మాటలు నమ్మి... ఆదిలాబాద్​కు చెందిన 14 ఏళ్ల బాలిక వారితో వెళ్లేందుకు సిద్ధపడింది. రైల్లో ప్రయాణిస్తుండగా ఆ బాలికకు అనుమానమొచ్చింది. కడప జిల్లా నందలూరు రైల్వేస్టేషన్​లో పోలీసులను ఆశ్రయించింది. వారు ఆ బాలికను రాజంపేట పట్టణంలోని బాలసదన్​కు తరలించారు. శంకర్, సునీత ఇద్దరూ బంధువులేనని బాధిత బాలిక చెప్పింది. కానీ... తనను ఎక్కడికి తీసుకెళ్లేది చెప్పలేదని వివరించింది. భయమేసి నందలూరు రైల్వేస్టేషన్​లో దిగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆ బాలిక వెల్లడించింది.

రాజంపేటలో ఆదిలాబాద్​ బాలిక

సునీత, శంకర్ అనే వ్యక్తుల మాటలు నమ్మి... ఆదిలాబాద్​కు చెందిన 14 ఏళ్ల బాలిక వారితో వెళ్లేందుకు సిద్ధపడింది. రైల్లో ప్రయాణిస్తుండగా ఆ బాలికకు అనుమానమొచ్చింది. కడప జిల్లా నందలూరు రైల్వేస్టేషన్​లో పోలీసులను ఆశ్రయించింది. వారు ఆ బాలికను రాజంపేట పట్టణంలోని బాలసదన్​కు తరలించారు. శంకర్, సునీత ఇద్దరూ బంధువులేనని బాధిత బాలిక చెప్పింది. కానీ... తనను ఎక్కడికి తీసుకెళ్లేది చెప్పలేదని వివరించింది. భయమేసి నందలూరు రైల్వేస్టేషన్​లో దిగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆ బాలిక వెల్లడించింది.

ఇవీ చూడండి:

చిన్నారిపై వేధింపులు.. ప్రధానోపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం

Intro:Ap_cdp_46_23_VO_telangana balika_icds chentaku_Av_Ap10043
k.veerachari, 9948047582
తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ కు చెందిన 14 ఏళ్ల బాలిక రాజంపేట ఐసిడిఎస్ బాలసదన్లో ఉంది. వివరాల్లోకి వెళితే.. అదిలాబాదుకు చెందిన సునీత, శంకర్ అనే వ్యక్తుల మాటలు నమ్మి పద్నాలుగేళ్ల అఖిల వారితో వచ్చేసింది. రైల్లో ప్రయాణిస్తుండగా కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్ లో అఖిల దిగి పోలీసులను ఆశ్రయించింది. నందలూరు పోలీసులు ఆ బాలికను రాజంపేట ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు. వారు రాజంపేట పట్టణంలో ని బాల సదన్ కు తరలించారు. మాతో వచ్చేస్తే బాగా ఉండవచ్చని ఎవరు కొట్టేవారు ఉండరని సంతోషంగా ఉందామని చెప్పడంతో వారితో వచ్చేటట్లు బాలిక చెబుతోంది. శంకర్ సునీత ఇద్దరూ బంధువులేనని తెలిపింది. తనను ఎక్కడికి తీసుకు పోతున్నారో చెప్పలేదని, భయమేసి నందలూరు రైల్వే స్టేషన్ లో దిగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆ బాలిక తెలిపింది.


Body:ఐసీడీఎస్ బాలసదన్ లో తెలంగాణ palaka


Conclusion:1.భాదిత బాలిక అఖిల
2. ఐసీడీఎస్ సిడిపివో నిర్మల
Last Updated : Jan 24, 2020, 8:11 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.