ETV Bharat / state

భర్త మద్యానికి బానిసయ్యాడని భార్య ఆత్మహత్యాయత్నం - కడప నేర వార్తలు

భర్త మద్యానికి బానిసయ్యాడని మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తాను పురుగుల మందు తాగి పిల్లలకు తాగించింది. ఈ ఘటన కడప జిల్లా పోరుమామిళ్లలో జరిగింది. స్థానికులు వారిని కడప రిమ్స్​కు తరలించారు.

భర్త మద్యానికి బానిసయ్యాడని పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యాయత్నం
భర్త మద్యానికి బానిసయ్యాడని పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jun 14, 2020, 11:08 PM IST

Updated : Jun 15, 2020, 1:41 AM IST

కడప జిల్లా పోరుమామిళ్లలోని ఎస్టీ కాలనీలో దారుణం జరిగింది. భర్త మద్యానికి బానిసయ్యాడని మనస్తాపం చెందిన భార్య.. పురుగుల మందు తాగి తన ముగ్గురు పిల్లలకు పట్టించింది. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్​కు తరలించారు.

పోరుమామిళ్ల ఎస్టీ కాలనీకి చెందిన సుధీర్ బాబు, పుష్పలత భార్యభర్తలు. మద్యానికి బానిసైన సుధీర్​ బాబు.. ప్రతిరోజూ తాగొచ్చి భార్య, పిల్లలను హింసించేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పుష్పలత పురుగుల మందు తాగి.. పిల్లలకు పట్టించింది.

కడప జిల్లా పోరుమామిళ్లలోని ఎస్టీ కాలనీలో దారుణం జరిగింది. భర్త మద్యానికి బానిసయ్యాడని మనస్తాపం చెందిన భార్య.. పురుగుల మందు తాగి తన ముగ్గురు పిల్లలకు పట్టించింది. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్​కు తరలించారు.

పోరుమామిళ్ల ఎస్టీ కాలనీకి చెందిన సుధీర్ బాబు, పుష్పలత భార్యభర్తలు. మద్యానికి బానిసైన సుధీర్​ బాబు.. ప్రతిరోజూ తాగొచ్చి భార్య, పిల్లలను హింసించేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పుష్పలత పురుగుల మందు తాగి.. పిల్లలకు పట్టించింది.

ఇదీ చూడండి..

వృద్ధుడికి పోలీసుల సాయం.. ఆస్పత్రికి తరలింపు

Last Updated : Jun 15, 2020, 1:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.