ETV Bharat / state

బంగారం చోరీ చేసిన వ్యక్తికి 15 నెలలు జైలు శిక్ష - బద్వోలులో బంగారం చోరీ చేసిన వ్యక్తికి 15 నెలలు జైలు శిక్ష

ఓ ఇంట్లో బంగారాన్ని చోరీ చేసిన వ్యక్తికి కడప జిల్లా బద్వేల్ న్యాయస్థానం 15 నెలలు జైలు శిక్ష విధించింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కరాటంపాడుకు చెందిన జీవరత్నం అనే వ్యక్తి.. బద్వేల్ కు చెందిన సుధామణి ఇంట్లో బంగారు గొలుసు చోరీ చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును విచారించగా.. నేరం రుజువైంది. న్యాయమూర్తి 15 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

A man accused of robbing gold has been sentenced to 15 months in prison in badvelu  at kadapa
బంగారం చోరీ చేసిన వ్యక్తికి 15 నెలలు జైలు శిక్ష
author img

By

Published : Feb 20, 2020, 12:27 PM IST

బంగారం చోరీ చేసిన వ్యక్తికి 15 నెలలు జైలు శిక్ష

బంగారం చోరీ చేసిన వ్యక్తికి 15 నెలలు జైలు శిక్ష

ఇదీ చదవండి:

అనిశా వలలో మరో అవినీతి చేప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.