ETV Bharat / state

300 అడుగుల  త్రివర్ణ పతాక ప్రదర్శన

కడప జిల్లా మైదకూరులో 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.300 అడుగుల జాతీయ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు.

author img

By

Published : Aug 16, 2019, 10:12 AM IST

73వ స్వాతంత్ర దినోత్సవం
73వ స్వాతంత్ర దినోత్సవం

73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ముస్లిం సేవా సంఘం ఆధ్వర్యంలో సాయి పాఠశాల విద్యార్థులు 300 అడుగుల త్రివర్ణ పతాకం పట్టణంలో ప్రదర్శించారు. భారత మాతాకి జై... వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:స్వాతంత్ర్య పండగ... విశాఖ జిల్లా మురవగా..

73వ స్వాతంత్ర దినోత్సవం

73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ముస్లిం సేవా సంఘం ఆధ్వర్యంలో సాయి పాఠశాల విద్యార్థులు 300 అడుగుల త్రివర్ణ పతాకం పట్టణంలో ప్రదర్శించారు. భారత మాతాకి జై... వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:స్వాతంత్ర్య పండగ... విశాఖ జిల్లా మురవగా..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.