ETV Bharat / state

పూల్లారెడ్డిపేటలో ఒక్కరోజే 22 కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Jul 5, 2020, 5:02 PM IST

కడప జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలోని పుల్లారెడ్డిపేటలో ఒక్కరోజే 22కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

22 new corona positive cases registered in pullareddypeta kadapa district
పూల్లారెడ్డిపేటలో ఒక్కరోజే 22 కరోనా పాజిటివ్ కేసులు.. ఆందోళనలో గ్రామస్థులు

కడప జిల్లా దువ్వూరు మండలంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని పుల్లారెడ్డిపేటలో ఆదివారం ఒక్కరోజే 22 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఎనిమిది మంది బాధితులు ఉండగా.. తాజాగా నమోదైన కేసులతో ఈ సంఖ్య 30కి చేరింది.

కడప జిల్లా దువ్వూరు మండలంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని పుల్లారెడ్డిపేటలో ఆదివారం ఒక్కరోజే 22 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఎనిమిది మంది బాధితులు ఉండగా.. తాజాగా నమోదైన కేసులతో ఈ సంఖ్య 30కి చేరింది.

ఇదీచదవండి.

ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అడ్డగింత ఘటనలో 40మందిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.