ETV Bharat / state

''పాలనతో ప్రజలకు చేరువైన నాయకుడు వైఎస్''

తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ వద్ద వైయస్​ఆర్ 70వ జయంతి వేడుకులు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి వైఎస్​ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

author img

By

Published : Jul 8, 2019, 1:49 PM IST

వైభవంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
వైభవంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ వద్ద వైఎస్ఆర్ 70వ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని, వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కత్తిరించి వైకాపా నాయకులకు, కార్యకర్తలకు పంచారు. ముఖ్యమంత్రి వైఎస్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పాలన తీరుతో ప్రజలకు చేరువయ్యారని కీర్తించారు.

ఇదీ చూడండి:తూర్పుగోదావరి మన్యంలో కొండచిలువ కలకలం

వైభవంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ వద్ద వైఎస్ఆర్ 70వ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని, వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కత్తిరించి వైకాపా నాయకులకు, కార్యకర్తలకు పంచారు. ముఖ్యమంత్రి వైఎస్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పాలన తీరుతో ప్రజలకు చేరువయ్యారని కీర్తించారు.

ఇదీ చూడండి:తూర్పుగోదావరి మన్యంలో కొండచిలువ కలకలం

Intro:విద్యుత్ షార్ట్ సర్కూట్Body:నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిలకపాడు లోని గ్రామ శివారులో పోలాకి వెళ్లే దారిలో కరెంటు తీగ తెగిపడడంతో అటుగా వెళుతున్న మూడు గేదెలు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాయి .గేదెలను తోలుకు వెళ్తున్న మహిళా కూడా షాక్ గురై తీవ్ర గాయాల పాలైంది .అటుగా వెళ్లిన ఓ వ్యక్తి గమనించి మహిళను కాపాడే ప్రయత్నం చేయగా అతనికి షాక్ తగలడంతో గాయాల పాలయ్యాడు .గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు .మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు ఆస్పత్రికి తరలించారు .Conclusion:కిట్ నెం‌ 698 నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.