ETV Bharat / state

తాడేపల్లిగూడెంలో యువకుని ఆత్మహత్య - suicide news

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉంగుటూరు మండలం గొల్లపాడు గ్రామానికి చెందిన జంపల ఫనేంద్ర(28) ఇంట్లో ఫ్యాన్​కు విద్యుత్​ తీగలు కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చాక్లెట్​ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

young man makes suicide at tadepalligudem
తాడేపల్లిగూడెంలో బలవన్మరణానికి పాల్పడ్డ యువకుడు
author img

By

Published : Feb 13, 2020, 7:30 PM IST

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఇదీ చదవండి:

శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఇదీ చదవండి:

శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.