ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

author img

By

Published : Jul 2, 2020, 9:24 AM IST

విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం పరిధిలో జరిగింది.

west godavari district
విద్యుదాఘాతంతో యువకుడి మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం పరిధిలోని గోపరాజుపాడులో వీరం మహేశ్​ అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వ్యర్థాలను ట్రాక్టర్​లో ఎగుమతి చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్​ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి..

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం పరిధిలోని గోపరాజుపాడులో వీరం మహేశ్​ అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వ్యర్థాలను ట్రాక్టర్​లో ఎగుమతి చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్​ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి..

మన్యంలో భారీ వర్షం.. పొంగిన వాగులు, వంకలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.