ETV Bharat / state

'అన్యాయంగా ఇరికిస్తున్నారు'

ఓట్ల తొలగింపు విషయంలో తమను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని... పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైకాపా నాయకులు పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కావాలని తమపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

author img

By

Published : Mar 6, 2019, 12:30 PM IST

పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న వైకాపా నాయకులు

ఓట్ల తొలగింపు విషయంలో తమను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని... పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైకాపా నాయకులు పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. మొత్తం 25 మంది అనుమానితులను పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్సై విచారణ చేశారు. వారి నుంచి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు స్టేషన్​కు వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కావాలని తమపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న వైకాపా నాయకులు

ఓట్ల తొలగింపు విషయంలో తమను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని... పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైకాపా నాయకులు పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. మొత్తం 25 మంది అనుమానితులను పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్సై విచారణ చేశారు. వారి నుంచి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు స్టేషన్​కు వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కావాలని తమపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న వైకాపా నాయకులు

ఇవీ చదవండి..

undefined

'ఓటు కోసం కుట్ర'

కుర్చీ కోసం ఇన్ని అరాచకాలా..?

Intro:AP_TPG_21_06_YSR_ANDHOLANA_AV_C3
యాంకర్: ఓట్ల తొలగింపు విషయంలో తమపై అన్యాయం గా కేసులో ఇరికిస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో వైకాపా నాయకుడు పోలీస్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు మొత్తం 25 మంది అనుమానితులను పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్సై విచారణ చేపట్టారు వారి నుంచి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు కావాలని ప్రభుత్వం తమపై కుట్రపన్నుతోందని నాయకులు ఆరోపించారు


Body:వైయస్సార్ ఆందోళన


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.