ETV Bharat / state

గ్రామ వాలంటీర్​ను నిలదీసిన మహిళ..మనస్తాపంతో ఆత్మహత్య - ఆధార్ కార్డులో పేరు మార్చమంటే...ఆత్మహత్యకు పాల్పడింది!

ఆధార్​ కార్డులో పేరు మార్పునకు సంబంధించి ఓ మహిళ గ్రామ వాలంటీర్​ను ప్రశ్నించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె..ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆధార్ కార్డులో పేరు మార్చమంటే...ఆత్మహత్యకు పాల్పడింది!
author img

By

Published : Sep 7, 2019, 6:04 PM IST

ఆధార్ కార్డులో పేరు మార్చమంటే...ఆత్మహత్యకు పాల్పడింది!

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ పండు నవీన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఆధార్ కార్డులో ఇంటిపేరు ఎందుకు మార్చలేదని ఓ మహిళ ప్రశ్నించటంతో...నవీన ఇంటికి ఏడుస్తూ వచ్చింది. తల్లిదండ్రులు విషయం తెలుసుకుని ఆమెను వారించి పొలం పనులకు వెళ్లారు. తీవ్ర మనస్తాపానికి గురైన నవీన... చీరతో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకునేసరికి... ఆమె తుది శ్వాస విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఇద్దరు యువకులు మృతి

ఆధార్ కార్డులో పేరు మార్చమంటే...ఆత్మహత్యకు పాల్పడింది!

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ పండు నవీన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఆధార్ కార్డులో ఇంటిపేరు ఎందుకు మార్చలేదని ఓ మహిళ ప్రశ్నించటంతో...నవీన ఇంటికి ఏడుస్తూ వచ్చింది. తల్లిదండ్రులు విషయం తెలుసుకుని ఆమెను వారించి పొలం పనులకు వెళ్లారు. తీవ్ర మనస్తాపానికి గురైన నవీన... చీరతో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకునేసరికి... ఆమె తుది శ్వాస విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఇద్దరు యువకులు మృతి

Intro:AP_RJY_58_07_KONASEEMATIRUPATI_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్ వి కనికి రెడ్డి
కొత్తపేట

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు




Body:

7 శనివారాలు నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణాన్ని భక్తులతో నిండిపోయాయి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది



Conclusion:
వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 3 గంటల సమయం పడుతోంది ఇక్కడ వచ్చిన భక్తులకు దేవాదాయశాఖ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.