పశ్చిమగోదావరి జిల్లా పెడతాడేపల్లి గ్రామశివారులోని ఓ పాడుపడ్డ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
పెడతాడేపల్లి గ్రామశివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి - తాడేపల్లిగూడెం పెడతాడేపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పశ్చిమగోదావరి జిల్లా పెడతాడేపల్లి గ్రామశివారులోని పాడుపడ్డ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహ లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.

పెడతాడేపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పశ్చిమగోదావరి జిల్లా పెడతాడేపల్లి గ్రామశివారులోని ఓ పాడుపడ్డ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
పామాయిల్ గెలల కోసం ఇరు కుటుంబాల ఘర్షణ