ETV Bharat / state

రెండు లారీలు ఢీ... ఒకరు మృతి

author img

By

Published : May 22, 2020, 11:44 PM IST

రెండు లారీలు ఢీకొని ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం తల్లాడ దేవరపల్లిలో జరిగింది.

two lorries dash each other one died and one injured happens  in west godavari dst
two lorries dash each other one died and one injured happens in west godavari dst

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై పొగాకు వేలం కేంద్రం వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లా గణపవరానికి చెందిన సుంకర నరసింహారావు అనే వ్యక్తి మృతిచెందాడు. మిగిలిన క్షతగాత్రులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యలగూడెం పోలీసులు తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై పొగాకు వేలం కేంద్రం వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లా గణపవరానికి చెందిన సుంకర నరసింహారావు అనే వ్యక్తి మృతిచెందాడు. మిగిలిన క్షతగాత్రులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యలగూడెం పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి జగనన్న విద్యా కానుక' నిధుల విడుదలకు పాలనా అనుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.