ETV Bharat / state

ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్ట్.. నగదు స్వాధీనం

author img

By

Published : Nov 6, 2020, 11:19 PM IST

ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్​ సమయంలో బెట్టింగ్​లో పాల్గొన్న ఇద్దరిని.. పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3,900 రూపాయల నగదుతో పాటు రెండు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వీర్రాజు వెల్లడించారు.

cricket betting bookies arrest
అరెస్టైన క్రికెట్ బుకీలు

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడిన గురువెల్లి నాగేశ్వరరావు, ఒగ్గు సత్యనారాయణ అనే వ్యక్తులను పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం కైకరంలోని బెట్టింగ్ స్థావరంపై.. చేబ్రోలు పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి 3,900 రూపాయల నగదు, 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వీర్రాజు తెలిపారు తెలిపారు. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారిని పట్టుకున్నట్లు వివరించారు.

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడిన గురువెల్లి నాగేశ్వరరావు, ఒగ్గు సత్యనారాయణ అనే వ్యక్తులను పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం కైకరంలోని బెట్టింగ్ స్థావరంపై.. చేబ్రోలు పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి 3,900 రూపాయల నగదు, 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వీర్రాజు తెలిపారు తెలిపారు. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారిని పట్టుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: పశ్చిమ గోదావరి ప్రభుత్వ పాఠశాల్లో కరోనా కలకలం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.